నరహరి IAS సేవా స్ఫూర్తితో గురువులకు ఘన సన్మానం
నరహరి IAS సేవా స్ఫూర్తితో గురువులకు ఘన సన్మానం పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలపై అవగాహన గోదావరిఖని సేవే లక్ష్యం.. సమాజమే కుటుంబం అనే స్ఫూర్తితో ముందుకు సాగుతున్న పరికిపండ్ల నరహరి IAS ఆదేశాలు, మార్గదర్శకత్వంతో ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సప్తగిరి కాలనీలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో గురువులకు ఘన సన్మానం నిర్వహించారు. గురువుల పట్ల శ్రీ పరికిపండ్ల నరహరి IAS కి ఉన్న అపారమైన గౌరవం, కృతజ్ఞతాభావం ఈ కార్యక్రమానికి స్ఫూర్తిగా నిలిచింది. తన జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడంలో గురువుల...