📰 Generate e-Paper Clip

PORU TELANGANA

Exclusive Content

spot_img

ఖమ్మం నగరపాలక సంస్థలో ఉద్యోగుల JAC ఏర్పాటు”

GMR. ఫంక్షన్ హాల్ లో ఖమ్మం నగరపాలక సంస్థ అధికారులు, ఉద్యోగులు మరియు కార్మికుల అందరితో కలిపి సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింగి. ఈ సమావేశం లో JAC...

విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి :- ఎంపీడీవో వీణ.

భీమారం మండలం, ధర్మారం గ్రామపంచాయతీలో ఎంపీడీవో వీణ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని (మిడ్ డే మీల్స్) తనిఖీ చేసి,...

చోరీ కేసుల్లో నిందితుడి అరెస్ట్… రూ.2.10 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం: వైరా సిఐ

జిల్లా :- తల్లాడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రెండు ఇంటి చోరీ కేసులను తల్లాడ పోలీసులు ఛేదించారని, ఈ కేసుల్లో నిందితుడిని అరెస్ట్ చేసి, చోరీకి గురైన బంగారు ఆభరణాలను స్వాధీనం...

ఎన్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇనుప చువ్వల దొంగతనం కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్

ACP వసుంధర యాదవ్ IPS కల్లూరు సబ్ డివిజన్ ఖమ్మం జిల్లా :- ఎన్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇనుప చువ్వల దొంగతనం కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్ – దొంగిలించిన ఇనుప చువ్వలు,...

విగ్రహ ధ్వంసం పై వివరణ ఇవ్వాలి నెక్కొండలో టిఆర్ఎస్ డిమాండ్

నెక్కొండ పట్టణ కేంద్రంలో బి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో నెక్కొండ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంగని సూరయ్య మరియు బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ మాధవ రెడ్డి...

నెక్కొండలో ఘనంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు

నెక్కొండలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ఘనంగా నిర్వహించారు. శ్రావణ మాసంలో వచ్చే రెండు శుక్రవారం రోజున ఇక్కడ ప్రతి సంవత్సరం సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించడం...
⚡ Way2News Share Card
📰 Share Epaper Clip