📰 Generate e-Paper Clip

Uncategorized

కృష్ణాష్టమి రోజు ఈ పూజలు చేస్తే మీ ఇంట్లో సిరిసంపదలు.

 జన్మాష్టమిని సెప్టెంబర్‌ 4న భక్తిశ్రద్ధలతో జరుపుకోనున్నారు. ఈ రోజున ఇళ్లను శుభ్రం చేసి పూజా మందిరాన్ని అలంకరించి, బాలకృష్ణుడిని ఉయ్యాలలో ఉంచి పూజించడం ఆనవాయితీ. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెరతో అభిషేకం చేసి, వెన్న, పండ్లు, పాల పదార్థాలను...

గ్రామాల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నా రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

*గ్రామాల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం… రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు* గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేసిన మంత్రి సెప్టెంబర్04//: ఖమ్మం-కూసుమంచి, సెప్టెంబర్- గ్రామాల...

తెలంగాణ ప్రణాళికా బోర్డు నూతన వైస్‌ చైర్మన్‌గా గద్వాల్ విజయలక్ష్మి

హైదరాబాద్: తెలంగాణ ప్రణాళికా బోర్డు వైస్‌ చైర్మన్‌గా డా. జి. చిన్నారెడ్డి నియామకాన్ని రద్దు చేసి ఆయన స్థానంలో గద్వాల్ విజయలక్ష్మిని నియమించిన రేవంత్ రెడ్డి తెలంగాణ...

తెలంగాణ ప్రణాళికా బోర్డు నూతన వైస్‌ చైర్మన్‌గా గద్వాల్ విజయలక్ష్మి

హైదరాబాద్: తెలంగాణ ప్రణాళికా బోర్డు వైస్‌ చైర్మన్‌గా డా. జి. చిన్నారెడ్డి నియామకాన్ని రద్దు చేసి ఆయన స్థానంలో గద్వాల్ విజయలక్ష్మిని నియమించిన రేవంత్ రెడ్డి తెలంగాణ...

ఆర్‌పీసీ లీగల్ సెల్ చైర్మన్‌గా చెంగలశెట్టి వెంకట సత్యనారాయణ నియామకం

ఆర్‌పీసీ లీగల్ సెల్ చైర్మన్‌గా చెంగలశెట్టి వెంకట సత్యనారాయణ నియామకం న్యాయవాదుల సంక్షేమం, వృత్తి భద్రత కోసం పోరాటం: ఆర్‌పీసీ గుంటూరు:- రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (ఆర్‌పీసీ)...
spot_img

సుప్రీంకోర్టు జడ్జ్ కీలక వ్యాఖ్యలు… విద్య ముఖ్యమా?.. ప్రచారం ముఖ్యమా?..

సుప్రీం కోర్టు జడ్జి ప్రసన్న బి. వరాలే (Justice Prasanna B. Varale) మహారాష్ట్రలోని మరాఠీ మీడియం స్కూళ్లు మూతపడటం, విద్యా బడ్జెట్ తగ్గడం గురించి వ్యాఖ్యానించారు. ఆయన మహారాష్ట్ర ధూలే జిల్లాలోని షిర్‌పూర్‌లో...

బాల్కొండ జెడ్ పి హెచ్ ఎస్ లో ప్యానల్ ఇన్స్పెక్షన్ బృందం తనిఖీ.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు, విద్యార్థుల అభ్యసన స్థాయిలను పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్యానల్ ఇన్‌స్పెక్షన్ బృందం బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శనివారం...

తెలంగాణ విమోచన దినంపై దిశా నిర్దేశం – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ఈరోజు బిజెపి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమోచన దినోత్సవం నిర్వహణపై దిశా నిర్దేశం చేయడం జరిగింది. ...

అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత

పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాజీపల్లి గ్రామ శివారులో ఎస్సై ఎ . రాజేందర్ సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, ప్రభుత్వ సంబంధిత శాఖల నుండి ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా అక్రమంగా...

ఉద్యోగుల మహా ధర్నా కు అనుమతి ఇవ్వండి.

ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు 27.08.2026 రోజున ఉదయం 11గంటల నుండి తలపెట్టిన మహా ధర్నా కార్యక్రమం అనుమతి కొరకు మంచిర్యాల జిల్లా కలెక్టర్ మరియు ఏసీపీ మంచిర్యాల ను కలసి వినతిపత్రంను...

ఇడియట్స్ మంచిర్యాల అడ్మినిస్ట్రేషన్‌ను రన్ చేస్తున్నారు: బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షలు రఘునాథ్

మంచిర్యాల కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లిన బి జే పి నాయకులను అడ్డుకున్న పోలీసులు దీనితో అసహనానికి గురైన బి జె పి రాష్ట్ర ఉపాధ్యక్షులు వేరబెల్లి రఘునాథ్ పోలీసుల...
spot_img
⚡ Way2News Share Card
📰 Share Epaper Clip
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.