రాష్ట్ర ప్రభుత్వం 40 లక్షల మంది విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న 15 వేల కోట్ల రూపాయల ఫీ రీయింబర్స్ మెంట్ మరియు స్కాలర్ షిప్స్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ...
మంచిర్యాలలోని హైటెక్ సిటీకీ సంబంధించిన ప్రజా భూములు మరియు ప్రజల ఆస్తుల పరిరక్షణ కోసం హైటెక్ సిటీ ప్రజలు ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ప్రజలకు చెందాల్సిన భూములపై వెంచర్ యజమానుల...
ఈరోజు బిజెపి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమోచన దినోత్సవం నిర్వహణపై దిశా నిర్దేశం చేయడం జరిగింది. ...
మంచిర్యాల కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లిన బి జే పి నాయకులను అడ్డుకున్న పోలీసులు దీనితో అసహనానికి గురైన బి జె పి రాష్ట్ర ఉపాధ్యక్షులు వేరబెల్లి రఘునాథ్ పోలీసుల...