ఈరోజు బిజెపి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమోచన దినోత్సవం నిర్వహణపై దిశా నిర్దేశం చేయడం జరిగింది. ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర నాయకులు, విమోచన కమిటీ సభ్యులతో కలిసి పాల్గొన్న మంచిర్యాలకు చెందిన బిజెపి మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్.


