బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్ లోని రెండు స్టేజీలలో అన్ని ఎక్స్ప్రెస్ బస్సులు ఆపాలని గ్రామస్తులు సోమవారం నిజామాబాద్ 2 డిపో మేనేజర్ జిసిసిఎఫ్ రెడ్డి ని కలిసి వినతి పత్రం సమర్పించారు....
మండల వార్డు మెంబర్ ల కమిటి అధ్యక్షుడిగా కంచు సతీష్ ను ఎన్నుకున్నట్లు జిల్లా వార్డు మెంబర్ అసోసియేషన్ కమిటి ఆదివారం తెలిపింది.తెలంగాణ వార్డు మెంబర్ వ్యవస్థాపక కమిటీ అధ్యక్షులు నాంపల్లి జ్యోతి...
ముప్కాల్ మండల వార్డు మెంబర్ ల కమిటి అధ్యక్షుడిగా కంచు సతీష్ ను ఎన్నుకున్నట్లు జిల్లా వార్డు మెంబర్ అసోసియేషన్ కమిటి ఆదివారం తెలిపింది.తెలంగాణ వార్డు మెంబర్ వ్యవస్థాపక కమిటీ అధ్యక్షులు నాంపల్లి...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు, విద్యార్థుల అభ్యసన స్థాయిలను పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్యానల్ ఇన్స్పెక్షన్ బృందం బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శనివారం...