చిలకలూరిపేటలో తెలగా, బలిజ, కాపు కళ్యాణ మండపం నిర్మాణం – 32 యూనిట్లతో స్లాబ్ పనులు పూర్తి

Date:

Share post:

📰 Generate e-Paper Clip

చిలకలూరిపేట పట్టణంలోని కృష్ణారెడ్డి డొంకలో నిర్మిస్తున్న తెలగా, బలిజ, కాపు కళ్యాణ మండపం నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా 32 యూనిట్లతో స్లాబ్ నిర్మాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు దగ్గరుండి నిర్మాణ పనులను పరిశీలించారు. కళ్యాణ మండపం నిర్మాణానికి సహకరిస్తున్న దాతలకు కమిటీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. దాతలు అందిస్తున్న ఆర్థిక సహకారం ఎంతో విలువైనదని, వారి సహకారంతోనే నిర్మాణ పనులు దశలవారీగా ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ దాతలు ఇదే విధంగా సహకరించి కళ్యాణ మండప నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి తోడ్పడాలని కోరారు.

spot_img
spot_img

Related articles

గణేష్ ఉత్సవ నిర్వాహకులతో సమీక్ష సమావేశం

మెండోర మండల కేంద్రంలో గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని మండల ఎస్సై సుహాసిని తెలిపారు. మండల కేంద్రంలోని గణేష్ ఉత్సవ నిర్వాహకులతో, యువజన సంఘాల...

గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం.

 మంచిర్యాల గోదావరి నది తీరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శ్రీ సూర్యనారాయణ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రజలకు పిలుపునిచ్చారు, శుక్రవారం...

మహిళ సంఘం భవనాలకు స్థలం పరిశీలన

మహిళ సంఘం భవనాలకు స్థలం పరిశీలన... కామారెడ్డి జిల్లా ప్రతి నిధి:సెప్టెంబర్ 4(పోరు తెలంగాణ న్యూస్:) ప్రభుత్వం మహిళల అభివృద్ధి, అభ్యున్నతి కోసం వ్యవసాయ గోదాంలు మరియు...

విద్యా పరిపాలనలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కు విశిష్ట ప్రతిభా పురస్కారం 

విద్యా పరిపాలనలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కు విశిష్ట ప్రతిభా పురస్కారం  సెప్టెంబర్ 4, 2026: విద్యా పరిపాలనలో విశిష్ట ప్రతిభా పురస్కారం–2026”కు...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.