చీలపల్లి బ్రిడ్జి సమస్యపై కీలక స్పందన.

Date:

Share post:

📰 Generate e-Paper Clip

సెప్టెంబర్ 05

సిర్పూర్ (టి):చీలపల్లి, మేడిపల్లి, మాలిని గ్రామాల సర్పంచులు కలిసి అసిఫాబాద్ జిల్లా అటవీ శాఖ అధికారి మేడం ని కలిసి చీలపల్లి బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన సమస్యను వివరించడం జరిగింది.గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మేడం గారికి వివరించగా, మేడం గారు సమస్యపై సానుకూలంగా స్పందించి, పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది.మూడు గ్రామాల ప్రజల రాకపోకలకు ఎంతో ముఖ్యమైన ఈ బ్రిడ్జి సమస్య త్వరగా పరిష్కారం కావాలని కోరుకుంటున్నాము. అని చీలపల్లి ,మేడిపల్లి , మాలిని గ్రామాల సర్పంచులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

 

spot_img
spot_img

Related articles

అంబేద్కర్ సాంస్కృతిక కేంద్రానికి శంకుస్థాపన

అంబేద్కర్ సాంస్కృతిక కేంద్రానికి శంకుస్థాపన అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సాంస్కృతిక కేంద్రం – మంత్రి వివేక్ వెంకటస్వామి హైదరాబాద్: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలు, సామాజిక...

ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి..

ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి.. సర్పంచ్ ధార నరసింహ.. మహేశ్వరం, సెప్టెంబర్ 5, పోరు తెలంగాణ న్యూస్ ప్రతినిధి: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం...

బుర్నూర్, గుట్టగూడ గ్రామ శివారులలో అక్రమ గంజాయి సాగు పై పోలీసుల దాడి

సెప్టెంబర్ 06: జిల్లా ఎస్పీ నితికా పంత్ ఆదేశాల మేరకు సిర్పూర్ (యు) పోలీస్ స్టేషన్ పరిధిలోని బుర్నూర్,గుట్టగూడ గ్రామ శివారులలో అక్రమ గంజాయి సాగుపై...

చింతకుంటలో ఘనంగా తీజ్ నిమజ్జన మహోత్సవం

సెప్టెంబర్ 05: సిర్పూర్ (టి): సిర్పూర్‌ (టి) మండలం చింతకుంట గ్రామంలో తొమ్మిది రోజులుగా ఘనంగా నిర్వహించిన తీజ్ ఉత్సవాలు శనివారం నిమజ్జన మహోత్సవంతో ముగిశాయి....
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.